ఆంధ్ర హై కోర్ట్ జడ్జిగా ధీరజ్ సింగ్ ఠాకూర్ నేడు ప్రమాణ స్వీకారం చేసారు.
ఆంధ్రప్రదేశ్
హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు
జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం జూలై 5న సిఫార్సు చేసింది
జస్టిస్ ఠాకూర్ మార్చి 8, 2013న జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Whatsapp - 927 5555 999
2022 జూన్లో ఆయన బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ 6వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
For More Stories