మన తాత ముత్తాతల కాలం లో అయితే బావి నుంచి నీళ్ళు చేదు కు ని తాగేవారు . వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని వాటిని నేరుగా తాగేవాళ్ళు ఎందుకంటే వర్షపు నీరు ఆరోగ్యానికి మంచిదని అలా చేసేవాళ్ళట కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అన్ని మారిపోయాయి.ఏ ఇంట్లో చూసిన RO Water Filter ఉంటోంది పైగా ఖచ్చితంగా Mineral Water ఏ తాగాలి అని ఇంట్లో నే ఏర్పాటు చేసుకుంటున్నారు బయటికి వెళ్తే మినరల్ వాటర్ (Mineral Water) బాటిల్ ని కొనుక్కుని మరి ఆ నీరే తాగుతుంటారు. ఎందుకేనట మినరల్ వాటర్(Mineral Water) అయితే శుద్ధం (Purify) చేస్తారని ఎలాంటి జబ్బులు రావు అనే ఉద్దేశంతో మనం అంత వాటిని తాగుతాం.
మరి అవి నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా..?
నిపుణులు ఏం చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ (Mineral Water) can ల ను ఇంటికి తెపించుకుంటున్నారు లేదంటే Water Bottles లో Mineral Water నే ఎక్కువగా తాగుతున్నారు. ప్రయాణంలో మాత్రమే కాకుండా ఇంటికి కూడా ఈ water ని తెప్పించుకుంటూ ఉన్నారు.ఇళ్లలో ఏకంగా RO Water Filter ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇంతక ముందు అయితే ఊరు అంతటికి ఒకే Water Tank ఉండేది.లేదా బావుల్లో ఉండే నీటిని తోడుకొని వాడేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.అయితే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు నిపుణులు మినరల్ వాటర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అంటున్నారు.
ఈ water లో Minerals ఉండవు సరికదా వీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అని చెప్తున్నారు.వీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి అని అంటున్నారు.అంతే కాకుండా కిడ్నీ (Kidney) లో రాళ్లు కూడా వస్తాయి అని చెప్తున్నారు నిపుణలు . దానికి తోడుగా ఎక్కడ పడితే అక్కడ Mineral Water Plant లో పెడుతూ అక్కడ సరైన పద్ధతిలో Purify చేయడం లేదని చెప్తున్నారు.అలాంటి water తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
Mineral Water తాగితే వచ్చే సమస్యల్లో ఒకటి మోకాలు నొప్పులు.Mineral నీటిని తాగడం వల్ల చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి.మరీ ముఖ్యంగా Plastic Bottles ,Water Can లలో వచ్చే నీటిని తాగకపోవడం మే మంచిది అని చెప్తున్నారు డాక్టర్ లు (Doctor).ఎందుకంటే శరీరానికి అవసరమైన Calcium, Sodium, Phosphorous, Sulphur, Magnesium వంటి Minerals ఈ Mineral water లో ఉండవు కాబ్బట్టి purifying చేసే పద్ధతిలో శరీరానికి మంచి చేసే కొన్ని పదార్ధాలు పోతాయని అంటున్నారు నిపుణులు.అందుకే ఇన్ని సమస్యలు తలెత్తుతాయి అని చెప్తున్నారు.నీళ్లను సుద్ది చేసుకొని తాగాలి.అలా అని మినరల్ నీళ్ళు తాగొద్దు అంటున్నారు.
మరి ఏ నీళ్ళు తాగాలి,ఏవి ఆరోగ్యం..?
మాములుగా ఏ మంచినీరు అయినా సరే దాన్ని కాచి చల్లార్చి రాగి పాత్రలో కానీ, కుండలో కానీ పోసి తాగితే మంచిది.ఇక కుండ నీరు తాగితే చాలా benefits ఉంటాయి.ఎముకలకి అందాల్సిన calcium సరిగ్గా అందుతుంది. రక్తంలో hemoglobin తగ్గడం,రోగ నిరోధక శక్తి తగ్గడం ఎముకలు బలహీనం గా మారతాయని చెప్తున్నారు.అదే విధంగా చాలా మంది నీరు ఎక్కువగా తాగరు.దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.మన శరీరంలోని అన్ని జీవక్రియలకు నీరే ఆధారం. అందుకే నీరు ఎంత తాగితే అంత మంచిది. అప్పుడే జీర్ణ సమస్యలు, మలబద్దకం,
అధిక బరువు వంటి సమస్యలు దూరమవుతాయి.నీరు తాగడం వల్ల body hydrate గా ఉంటుంది.ఒక ఆరోగ్య పరంగానే కాదు అందానికి కూడా నీరు ముఖ్యం అని చెప్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మెరుస్తూ తాజాగా ఉంటుందని ,ఇక జుట్టు రాలే సమస్యలు వంటివి కూడా ఉండదని
కాబట్టి ఖచ్చితంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి.
అది కూడా mineral water కి బదులు మామూలు నీరు తాగాలి అని చెప్తున్నారు నిపుణులు. old is gold అని ఊరికే అనలేదు పెద్దలు . అందుకే పెద్ద వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించాలి .అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూడా.అలా పాటించారు కాబట్టి అప్పటి వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు.technology పెరిగే కొద్దీ కొత్త కొత్త పద్ధతులు ఇప్పటి తరానికి ఇబ్బందులుమొదలవుతున్నాయి.