ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు చేరుకుంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అధికార పార్టీ, ఆమోదం పొందకుండా ఉండేలా విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు...
Read moreప్రజా గాయకుడు గద్దర్కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నివాళులర్పించారు. ఐపీఎస్ అధికారిగా ఉన్న సజ్జనార్ గద్దర్ పార్ధీవ దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించడం పోలీసు శాఖలో వివాదంగా...
Read moreగత రెండు నెలలుగా జనాలను ఏడిపిస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు దిగివస్తుండటంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగానికి...
Read moreకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడంతో లోక్సభ సెక్రటేరియట్ కూడా సానుకూలంగా స్పందించింది. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్...
Read moreఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు నేడు రాజ్యసభ ఆమోదం కోసం రానుంది. ఇప్పటికే లోక్సభోలో ఆమోదం పొందిన బిల్లు నేడు రాజ్యసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. రాజ్యసభలో బిల్లు...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. వారికి...
Read moreప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించారు. నిన్న రాత్రే ఏలూరు వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు...
Read moreకుర్రోళ్లు విదేశీ గడ్డపై పెద్దగా రాణించలేకపోతున్నారు. తోపుగాళ్లనుకున్న ఆటగాళ్లు సయితం చేతులెత్తేస్తున్నారు. వన్డే, టెస్గ్ మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ టీ 20లలో మాత్రం తడబడుతూనే...
Read moreబంగారం అంటే అంతే మరి. ఒక్కసారిగా ధరలు పెరుగుతాయి. మరొక్క సారి తగ్గుతాయి. తగ్గితే తక్కువగా... పెరిగితే భారీగా పెరగడం బంగారానికి అలవాటు. ఎందుకో మరి.. బంగారం...
Read moreప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతారు. ఉయదం 11 గంటలకు గద్దర్ పార్ధీవదేహాన్ని...
Read more© 2023 Right Times Media