వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రత్యర్థులను మట్టికరిపించాలన్న వ్యూహంతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళుతున్నారు. పక్కా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. సిఫార్సులు, మొహమాటానికి...
Read moreతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే జరగనున్నాయి. డిసెంబరు నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలో ఐదు రాష్ట్రాల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ ను విడుదల...
Read moreఆంధ్రప్రదేశ్ లోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ఇన్...
Read moreమహిళలకు బంగారం అంటే పిచ్చి. కాస్త డబ్బులు ఉన్నా వెంటనే బంగారం కొనుగోలు చేయాలని తపిస్తుంటారు. గతంలో సీజన్ కే పరిమితమైన బంగారం కొనుగోళ్లు నేడు సీజన్...
Read moreటమాటా బంగారం అయిపోయింది. కిలో టమాటా 120 రూపాయలకు పైగానే ధర పలుకుతుంది. దిగుబడి తగ్గడంతో టామాటా ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో టమాటా మీద దొంగల...
Read moreకర్ణాటక రాజకీయాలు మళ్లీ మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీజేపీ అధికారంలోకి రాలేకపోవడంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. దక్షిణాదిన పార్లమెంటు...
Read moreఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ మొదలయింది. రాజకీయ నాయకుల యాత్రలతో పాటు ఏపీలో పలు సంస్థల సర్వేలు కూడా కాక...
Read moreరెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పుపై తీసుకున్న నిర్ణయం పార్టీ శ్రేణులను అయోమయంలో పడేశాయనే చెప్పాలి. అధ్యక్షుల పదవీ కాలం పూర్తయింది కాబట్టి...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు. రాష్ట్ర...
Read moreఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురంద్రీశ్వరిని పార్టీ నాయకత్వం నియమించింది. సోము వీర్రాజు స్థానంలో మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరిని నియమిస్తూ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. పురంద్రీశ్వరి...
Read more© 2023 Right Times Media