ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు చేరుకుంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అధికార పార్టీ, ఆమోదం పొందకుండా ఉండేలా విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు...
Read moreపోలవరం నిర్మాణంలో తమ ప్రభుత్వం ఎవరి క్రెడిట్ పొందడానికో ప్రయత్నించదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో జరిగిన బహిరంగ సభలో...
Read moreవిశాఖలోని రిషికొండ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రిషికొండ వద్ద అక్రమ నిర్మాణాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రిషికొండ...
Read moreవినుకొండ నుంచి మాచర్లలోకి అక్యడి నుంచి నేడు గురజాలలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించించనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. వారికి...
Read moreప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించారు. నిన్న రాత్రే ఏలూరు వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు...
Read moreఆయన గొంతు ఎస్పీ బాల సుబ్రహ్యణ్యంలా వినసొంపుగా ఉండదు. ఆయనేమీ సంగీత సాధన చేయలేదు. స.రి.గ.మ.ప.ద.ని.స అంటూ ఆయన ఏ గురువు వద్ద నేర్చుకోలేదు. ప్రజా సమస్యలే...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భూమన కరుణాకరెడ్డి...
Read moreపుంగనూరు ఘటనపై ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. పుంగనూరు, తంబళ్లపల్లిలలో జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ...
Read moreసహజంగా తెలుగుదేశం పార్టీ నేతల నోటి నుంచి వచ్చేది పులివెందుల రాజకీయం. పులివెందుల పంచాయతీ. ఫ్యాక్షన్కు పెట్టింది పేరు అంటూ ఉంటుంటారు. కానీ చంద్రబాబు నాయుడు పర్యటన...
Read more© 2023 Right Times Media