నిన్న జరిగిన పుంగనూరు సంఘటన దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీసులను ఆయన పరామర్శించారు. ఈ సంఘటన...
Read moreమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకష్ మండి పడ్డారు. పెద్దిరెడ్డి పాపాలు పండే రోజు దగ్గరపడిందన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ...
Read moreపుంగనూరు ఘర్షణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబును ఈ ఘర్షణకు సంబంధించి మొదటి ముద్దాయిగా చేర్చాలని పెద్దిరెడ్డి కోరారు. పుంగనూరులో కావాలని గొడవలు సృష్టించడానికి చంద్రబాబు...
Read moreకొత్తవారని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా...
Read moreపుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఘర్సణలపై వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు...
Read moreచంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన రక్తసిక్తంగా మారింది. అంగళ్లులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పట్టారు. రాళ్లదాడిలో పోలీసులకు...
Read moreపుంగనూరులో తెలుగుదేశం పార్టీ జరిపిన దాడులకు నిరవసనగా ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా బంద్కు పిలుపు నిచ్చింది. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ శ్రేణులను పోలీసుల...
Read moreసినిమాలను రాజకీయాల్లో కలపవద్దని పవన్ కల్యాణ్ పార్టీ అధికార ప్రతినిధులను కోరారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు వేరు. సినిమాలు వేరని అన్నారు. సినిమాలు తనకు...
Read moreతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా పుంగనూరులో టెన్షన్ నెలకొంది. ప్రాజెక్టుల సందర్శన కోసం నేడు చంద్రబాబు చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించాల్సి ఉంది....
Read moreసహకార వ్యవస్థను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బలోపేతం చేశారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో...
Read more© 2023 Right Times Media