తిరుమల దేశంలో అతి పెద్ద పుణ్యక్షేత్రం. తిరుమలలో కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు. నిత్యం తిరుమల కొండ...
Read moreవినుకొండ నియోజకవర్గంలోకి నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకుంది. లోకేష్ ఇప్పటి వరకూ 2264.9 కిలోమీటర్ల దూరం నడిచారు. 172వ...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టంబరులో విశాఖలో కాపురం పెడతామని బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. సెప్టంబరు దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి తన మకాంను విశాఖకు మారుస్తారా?...
Read moreతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించనున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికి ఈ పర్యటన చేపట్టారు. మొత్తం పది...
Read moreమాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులోని ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అందిన సమాచారం...
Read moreనేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇన్ ఆర్బిట్ మాల్ తొలిదశ పనుల నిర్మాణానికి...
Read moreసాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల...
Read moreవిశాఖపట్నం: ఇటీవలి అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పుష్కలంగా వర్షాలు కురిపించింది, ఈ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం లోటు ఏర్పడింది. శనివారం విడుదల చేసిన ఐఎండీ...
Read moreవిజయవాడ Andhra Pradesh : ముఖ్యమంత్రి వైఎస్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడుతుందని మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శుక్రవారం...
Read moreసినీనటి జయసుధ బీజేపీలో చేరుతున్నారు. ఆమె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. పార్టీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో జయసుధ బీజేపీలో త్వరలో చేరనున్నారని...
Read more© 2023 Right Times Media