విజయవాడ: నిర్దేశించిన నిబంధనలకు మించి పౌరుల వ్యక్తిగత డేటాను సేకరించి దుర్వినియోగానికి పాల్పడితే శిక్ష తప్పదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రామ, వార్డు వాలంటీర్లను మరోసారి...
Read moreజూలై 18న జరగనున్న ఎన్డీయే సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీయే సమావేశానికి...
Read moreఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విరుచుకుపడుతుండగానే మరొక వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్ల వ్యవహారశైలిని తప్పుపట్టారు. మంగళగిరిలో జరిగిన...
Read moreఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వంగవీటి రంగా నుంచి రాధా వరకూ విజయవాడ రాజకీయాల నుంచి వంగవీటి కుటుంబాన్ని వేరు చేసి చూడలేం....
Read moreజనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన నేత పై పోలీసులు చేయి చేసుకోవడాన్ని ఆయన్న తప్పుపట్టారు. శాంతియుతంగా ధర్నా...
Read moreఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పురంద్రీశ్వరి బాధ్యతలను చేపట్టారు. కొద్దిసేపటి క్రితం ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి...
Read moreజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదయింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సంక్షేమ పథకాలే తనను మరోసారి గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. అరవై శాతం మంది ప్రజలు తన...
Read moreఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. తమ పదవులకు రాజీనామాలు చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే వాటిని...
Read moreదేశవ్యాప్తంగా టమాటా ఠారెత్తిస్తోంది. కిలో 150 రూపాయలకు చేరుతోంది. టమాటా ధర ఆకాశాన్నంటడంతో చాలా ఫుడ్ కంపెనీలు తమ ఉత్పత్తులలో టమాటా వినియోగించడం లేదని..టమాటా ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు...
Read more© 2023 Right Times Media