"ఇండియా" కూటమి ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వరసగా ఆ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ నరేంద్ర మోదీ...
Read moreజమ్ము కాశ్మీర్లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 3.7 గా నమోదయిందని...
Read moreలోక్సభలో నేడు అవిశ్వాసంపై చర్చ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు అవిశ్వాసంపై చర్చ జరగనుంది. ఈ చర్చను మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాంగ్రెస్ నేత రాహుల్...
Read moreరాజ్యసభలోనూ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు గట్టెక్కింది. మామూలుగా కాదు. అధికారపక్షం తీర్మానాన్ని ఆమోదిస్తూ అత్యధిక మంది ఈ బిల్లుకు మద్దతు పలికారు. నిన్న రాత్రి రాజ్యసభలో జరిగిన...
Read moreహర్యానా ప్రభుత్వానికి పంజాబ్, హర్యానా హైకోర్టులు షాకిచ్చాయి. నుహ్ జిల్లాలో కూల్చివేతలను తక్షణమే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అల్లర్లకు కారణమైన వారి భవనాలను కూల్చివేసేందుకు హర్యానా...
Read moreకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడంతో లోక్సభ సెక్రటేరియట్ కూడా సానుకూలంగా స్పందించింది. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్...
Read moreఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు నేడు రాజ్యసభ ఆమోదం కోసం రానుంది. ఇప్పటికే లోక్సభోలో ఆమోదం పొందిన బిల్లు నేడు రాజ్యసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. రాజ్యసభలో బిల్లు...
Read moreభారత్ లో విపక్షాల కూటమి ఇప్పటి వరకూ బలంగానే ఉంది. ఈ నెలలో మరోసారి ముంబయిలో ఇండియా కూటమి సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత వచ్చే...
Read moreఅనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ స్పందించారు. ఈరోజు కాకుంటే రేపు నిజం బయటకు వస్తుందని రాహుల్ అన్నారు. తీర్పు ఆలస్యమయినప్పటికీ...
Read moreకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టుతోపాటు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది....
Read more© 2023 Right Times Media