బీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు...
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన 466 వాహనాలను ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో ఆయన ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. వైద్యసేవలను మరింత ప్రజలకు చేరవేయడంతో...
Read moreదాసోజు శ్రావణ్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభించింది. ఎవరూ ఊహించని విధంగా ఆయనకు పదవి దక్కడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి కేటీఆర్ కు అత్యంత...
Read moreబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్ర బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి...
Read moreతెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించింది. దీంతో దాదాపు నలబై మూడు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ...
Read moreహైదరాబాద్: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనాన్ని కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారసత్వ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చరిత్రకారులు, వారసత్వ...
Read moreకాంగ్రెస్ సీనియర్ నేత వరద ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాచలంలో ఆయన పర్యటించి పరిస్థతిని సమీక్షించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే తరచూ భద్రాచలం ముంపునకు గురవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు....
Read moreభారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే...
Read moreమాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్త. వందల కోట్లకు అధిపతి. ఆయన వచ్చే ఎన్నికలలో...
Read moreవరద ప్రభావిత ప్రాతాల్లో ెలాంటి అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. వరదప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఆమె సమీక్ష...
Read more© 2023 Right Times Media