ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఎగువ కాఫర్ డ్యాంను సందర్ధించారు. అక్కడి నుంచి నీరు లీకవ్వడాన్ని పరిశీలించారు. గోదావరికి వరద నీరు పెరగడంతో నాలుగు రోజుల క్రితం ఎగువ కాఫర్ డ్యాం నుంచి నీరు లీకవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
దెబ్బతిన్న డయాఫ్రం వాల్ …
ఇప్పటికే దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను చేపట్టడంపై సందిగ్దంలో ఉన్నే ప్రభుత్వం మరోసారి ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య నీరు చేరితే డయాఫ్రం వాల్ మరింత దెబ్బతినే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు లీకవ్వడంపై అధికారులతో మంత్రి సమీక్ష చేస్తున్నారు.