కొత్తవారిని ఆహ్వానిద్దాం : కల్యాణ్
కొత్తవారని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా ...
కొత్తవారని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా ...
వచ్చే సోమ, మంగళవారంలో ముఖ్యమంత్రి జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన ఏ జిల్లాలో పర్యటించేది ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ...
ఎన్నికలకు ముందు ఏమి చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెనువెంటనే నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటారు. హామీలను విశ్వసించే ఓట్లు వేస్తారు. ...
సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల ...
విశాఖపట్నం: ఇటీవలి అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పుష్కలంగా వర్షాలు కురిపించింది, ఈ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం లోటు ఏర్పడింది. శనివారం విడుదల చేసిన ఐఎండీ ...
విజయవాడ Andhra Pradesh : ముఖ్యమంత్రి వైఎస్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడుతుందని మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శుక్రవారం ...
రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రాజెక్టుల పరిస్థితి, బాధితుల పునరావాస సహాయ కేంద్రాలపై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ...
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పుడైనా వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించే ...
ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతుంది. పనులు లేక పేదలు పస్తులుండాల్సి వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భయపెడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ...
పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు ...
© 2023 Right Times Media