కిషన్ ఇన్, బండి అవుట్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే మిగిలి ఉండగానే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు జి. కిషన్ రెడ్డి ఎంపికయ్యారు. ...
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే మిగిలి ఉండగానే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు జి. కిషన్ రెడ్డి ఎంపికయ్యారు. ...
విజయవాడ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ...
న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) సోమవారం కేంద్ర మంత్రి మండలి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రధానంగా ...
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురంద్రీశ్వరిని పార్టీ నాయకత్వం నియమించింది. సోము వీర్రాజు స్థానంలో మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరిని నియమిస్తూ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. పురంద్రీశ్వరి ...
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుంచి తప్సించారు. సోము వీర్రాజు ...
న్యూఢిల్లీ/లక్నో: 2024 లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వెనుకబడిన కులాల ఓటర్ల సంఘటితం కోసం బలమైన పిచ్ని రూపొందిస్తూ, సమాజ్వాదీ పార్టీ మరియు విభజన శక్తులను ఉత్తరప్రదేశ్ ...
వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపడం లేదని, తెలంగాణపై అలా చేయలేదని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఆదివారం నాడు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ...
న్యూఢిల్లీ: రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పించడంలో ప్రభుత్వ గంభీరతను ఎత్తిచూపుతూ, రైతుల ఉత్పత్తులను ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి కొనుగోలు చేసి, అంతకంటే ఎక్కువగా ...
భోపాల్: ప్రతిపక్షాలు చేసే తప్పుడు వాగ్దానాలతో మోసపోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు. వారు ఇచ్చే హామీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవి తరచుగా ...
నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో ఈ నెల 20వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ...
© 2023 Right Times Media