CM కు తృటిలో తప్పిన ముప్పు
బీహార్ ముఖ్యమంత్రి CM నితీష్కుమార్కు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రసంగిస్తుండగా ఒక యువకుడు దూసుకురావడంతో ఆందోళన కలిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భద్రతా ...
బీహార్ ముఖ్యమంత్రి CM నితీష్కుమార్కు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రసంగిస్తుండగా ఒక యువకుడు దూసుకురావడంతో ఆందోళన కలిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భద్రతా ...
తెలంగాణ ముఖ్యమంత్రి CM కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. గౌరవ వందనం స్వీకరించారు. అనంతరంఆయన ప్రజల నుద్దేశించి ...
నాలుగున్నరేళ్లలోనే గ్రామస్వరాజ్యానికి అర్థం తెచ్చామని ముఖ్యమంత్రి CM జగన్ అన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటిల్ లైబ్రరీలను తెచ్చామన్న జగన్ ప్రభుత్వం అందించే అన్ని సేవలను ...
నేడు రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మడివరంలో ఆయన పర్యటన జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ నిన్నటి నుంచి అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి ...
పోలవరం నిర్మాణంలో తమ ప్రభుత్వం ఎవరి క్రెడిట్ పొందడానికో ప్రయత్నించదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో జరిగిన బహిరంగ సభలో ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టంబరులో విశాఖలో కాపురం పెడతామని బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. సెప్టంబరు దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి తన మకాంను విశాఖకు మారుస్తారా? ...
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్ర బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి ...
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇన్ ఆర్బిట్ మాల్ తొలిదశ పనుల నిర్మాణానికి ...
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మాటే కాని నేతల్లో మాత్రం సంతోషం కన్పించడం లేదు. ఉచిత హామీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో నియోజకవర్గంలో పనులు సక్రమంగా జరగడం లేదు. ...
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఇంటి వద్ద సందర్శకుల రాక ఎక్కువ కావడం, సెక్యూరిటీ ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న ...
© 2023 Right Times Media