నేడు బెంగళూరులో విపక్షాల భేటీ
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యే ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. కాంగ్రెస్ ముందుండి వరస సమావేశాలతో అన్నింటినీ ఒకటిని చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ...
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యే ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. కాంగ్రెస్ ముందుండి వరస సమావేశాలతో అన్నింటినీ ఒకటిని చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ...
కాంగ్రెస్ కార్యకర్తలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్ లో ఆందోళనకు దిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ పదవుల్లో తమకు ...
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ వన్ సైడ్ విక్టరీ దిశగా వెళుతుంది. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు ...
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ. మోదీ బొమ్మతోనే మరొకసారి కమలం పార్టీ 2024 ఎన్నికలకు వెళ్లనుంది. అలా అయితేనే గెలుపు సాధ్యమవుతుందని బీజేపీ ...
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలభై ఐదు రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో మాదిరి గ్రౌండ్ సాఫీగా లేదు. అయినా ఈసారి గెలిచేందుకు సర్వశక్తులూ ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పొలంలోకి దిగి వరినాట్లు వేశారు. హర్యానాలోని సోనిపట్ కు వెళుతున్న రాహుల్ గాంధీ పొలాల్లో పనిచేస్తున్న రైతులను చూసి ఆగారు. వారితో ...
కర్ణాటక రాజకీయాలు మళ్లీ మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీజేపీ అధికారంలోకి రాలేకపోవడంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. దక్షిణాదిన పార్లమెంటు ...
ఖమ్మం: వృద్ధులు, వితంతువులకు ఇచ్చే ఆసరా పింఛన్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతున్నట్లు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ ఆదివారం ప్రకటించారు. పింఛను పథకం లబ్ధిదారుల్లో ...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీ లోని కరోల్ బాగ్లోని మోటార్సైకిల్ మెకానిక్ల వర్క్షాప్లను సందర్శించారు. మాజీ లోక్సభ ఎంపీ తన పర్యటన చిత్రాలను ఫేస్బుక్లో ...
© 2023 Right Times Media