sikkim లో కుంభవృష్టి..ఉప్పొంగిన తీస్తా నది..భయం గుప్పిట్లో జనం
sikkim ఒక్క రాత్రిలో కురిసిన కుంభవృష్టి సిక్కింని అతలాకుతలం చేసేసింది. దీనివల్ల వరదలు ముంచెత్తి ఏకంగా 28 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయారు. సాధారణంగా ప్రకృతి విలయాలు ...
sikkim ఒక్క రాత్రిలో కురిసిన కుంభవృష్టి సిక్కింని అతలాకుతలం చేసేసింది. దీనివల్ల వరదలు ముంచెత్తి ఏకంగా 28 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయారు. సాధారణంగా ప్రకృతి విలయాలు ...
లిబియా(Libiya) లో భారీ వరదలకు ఏకంగా ఇళ్లతో సహా వేలాదిమంది జనం మధ్యదరా సముద్రంలో కలిసిపోయారు. డేనియల్ భారీ తుపాను కారణంగా , మరోవైపు ఎడతెరిపి లేని ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు జరగనున్నాయి. ఈరోజు ఇటీవల సంభవించిన వరదలపై చర్చ జరగనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు పొంగడం, ...
వచ్చే సోమ, మంగళవారంలో ముఖ్యమంత్రి జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన ఏ జిల్లాలో పర్యటించేది ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ...
కాంగ్రెస్ సీనియర్ నేత వరద ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాచలంలో ఆయన పర్యటించి పరిస్థతిని సమీక్షించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే తరచూ భద్రాచలం ముంపునకు గురవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ...
వరద ప్రభావిత ప్రాతాల్లో ెలాంటి అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. వరదప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఆమె సమీక్ష ...
బీఆర్ఎస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ నేత డీకే అరుణ మండిపడ్డారు. వరదలు వచ్చి రాష్ట్రంలో అనేక మంది అవస్థలు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ...
జమ్మూ కాశ్మీర్ లో వరదలు సంభవిస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వరదల ధాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కధువా జిల్లాలో భారీ ...
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో జీవితాలు మరియు జీవనోపాధిని నాశనం చేసిన తర్వాత, ఉప్పొంగిన యమునా శనివారం ఉదయం గంటకు కొన్ని సెంటీమీటర్ల వేగంతో తగ్గుముఖం పట్టింది. ...
యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీ వీధులన్నీ జలమయమయ్యాయి. గత యాభై ఏళ్లలో ఢిల్లీ నగరం ఇలాంటి ముప్పును ఎన్నడూ ఎదుర్కొనలేదని స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు ...
© 2023 Right Times Media