ఊదేయాల్సిన మ్యాచ్… వదిలేశారు
వెస్టిండీస్ పై టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ టీ 20లో మాత్రం కొంత నిరాశాజనకంగా ఆట కనపర్చింది. లక్ష్యం చిన్నదైనా ఛేదించలేక టీం ఇండియా ...
వెస్టిండీస్ పై టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ టీ 20లో మాత్రం కొంత నిరాశాజనకంగా ఆట కనపర్చింది. లక్ష్యం చిన్నదైనా ఛేదించలేక టీం ఇండియా ...
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ వరస విజయాలతో ఊపు మీదుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న టీం ఇండియా ఇక టీ ...
భారత్ - వెస్టిండీస్ల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. కుర్రాళ్లు అదరగొట్టేశారు. తొలి మ్యాచ్ గెలిచి రెండో మ్యాచ్ ఓడిపోయిన ...
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ సమస్యపై జూలై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, ఢిల్లీ సర్వీసుల ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో మరింత ...
హింసాకాండతో దెబ్బతిన్న రాష్ట్రంలోని పరిస్థితిని అంచనా వేయడానికి 21 మంది విపక్ష నేతల బృందం ప్రస్తుతం మణిపూర్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. వారి పర్యటన సందర్భంగా, ...
రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ స్పీడ్ కు అడ్డుకట్ట వేయడానికి విపక్షాలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే పాట్నా, బెంగళూరులో సమావేశమైన విపక్షాలు మూడోసారి ముంబయిలో సమావేశం కానున్నారు. వచ్చే ...
వెస్టిండీస్ లో పర్యటిస్తున్న భారత్ ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. నిన్న జరిగిన తొలి వన్డేలోనూ ఇండియా ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ బ్యాటర్లు ...
జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరగాలంటే తగినంత మంది సిబ్బంది అవసరమని తెలిపింది. ...
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఏర్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రగతి మైదాన్లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ...
సామాన్యులపై వరస దెబ్బలు పడుతున్నాయి. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కూరగాయలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ...
© 2023 Right Times Media