Posani :నంది అవార్డుల గురించి సీఎం జగన్ ఏం చెప్పారంటే..?
అమరావతి :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘నంది నాటకోత్సవాలు’ ఈ ఏడాది నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ అమరావతి కార్పొరేషన్ చైర్మన్ పోసాని ...