తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు..ముద్ఖేడ్ – ధోన్ రెండో లైన్ కు గ్రీన్ సిగ్నల్..!
New Delhi: భారతీయ రైల్వే నెట్వర్క్ విస్తరణకు ఊతమిస్తూ మొత్తం 2,339 కి.మీ మేర ఏడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ...
New Delhi: భారతీయ రైల్వే నెట్వర్క్ విస్తరణకు ఊతమిస్తూ మొత్తం 2,339 కి.మీ మేర ఏడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ...
తెలంగాణ TS ఎన్నికలకు ఇంకా వందరోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి అన్ని పార్టీల నేతలు వెళ్లిపోయారు. ...
తెలంగాణ ముఖ్యమంత్రి CM కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. గౌరవ వందనం స్వీకరించారు. అనంతరంఆయన ప్రజల నుద్దేశించి ...
మరోసారి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్ కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ...
ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతారు. ఉయదం 11 గంటలకు గద్దర్ పార్ధీవదేహాన్ని ...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న బిల్లును రాజ్భవన్ లో తొక్కి పెట్టినందుకు నిరసనగా నేడు ఆర్టీసీ కార్మికులు బంద్ను పాటిస్తున్నారు. పరిశీలన కోసం గవర్నర్ తమిళి సై ...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయనను కేబినెట్ నుంచి తప్పించడం దాదాపు ఖాయమైంది. దీంతో ఆయన ...
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సత్వరం అమలు చేసేందుకు సిద్ధమయింది. రైతు రుణమాఫీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు గత ఎన్నికల్లో ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు జరగనున్నాయి. ఈరోజు ఇటీవల సంభవించిన వరదలపై చర్చ జరగనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు పొంగడం, ...
తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వద్దకు వెళ్లి మంత్రి కేటీఆర్ హత్తుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు ...
© 2023 Right Times Media