జగన్ పాలనపై చంద్రబాబు ఫైర్
రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నందికొట్కూరులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ముందుచూపుతోనే టీడీపీ నీటిపారుదల ప్రాజెక్టును ...
రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నందికొట్కూరులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ముందుచూపుతోనే టీడీపీ నీటిపారుదల ప్రాజెక్టును ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టంబరులో విశాఖలో కాపురం పెడతామని బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. సెప్టంబరు దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి తన మకాంను విశాఖకు మారుస్తారా? ...
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇన్ ఆర్బిట్ మాల్ తొలిదశ పనుల నిర్మాణానికి ...
రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రాజెక్టుల పరిస్థితి, బాధితుల పునరావాస సహాయ కేంద్రాలపై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ థీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ...
ఆంధ్రప్రదేశ్ లో విదేశీ అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం నేడు నిధులను విడుదల చేయనుంది. ఉదయం పదకొండు గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల ...
రైతులను జగన్ ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాగును జగన్ చంపేశాడని, రైతును నట్టేట ముంచాడని ...
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు వరకూ బీసీలు టీడీపీ ఓటు ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్ 5 జోన్ లో పేదళ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. లబ్దిదారులకు గతంలో ఇళ్లపట్టాలను అంద ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. పవన్ పై పరువు నష్టం కేసు ...
© 2023 Right Times Media